సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన లక్ష్మణ్

ABN , First Publish Date - 2020-06-23T21:16:52+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసుల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని విమర్శించారు. ఏప్రిల్‌లో 3.8శాతం

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన లక్ష్మణ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసుల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని విమర్శించారు. ఏప్రిల్‌లో 3.8శాతం ఉన్న కేసులు ఇప్పుడు 28శాతం పెరిగాయని విమర్శించారు. హైదరాబాద్‌ను కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని అన్నారు. నియంత పాలనకు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే నిదర్శనం లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-23T21:16:52+05:30 IST