వివేక్‌ పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం: బీజేపీ

ABN , First Publish Date - 2020-12-27T08:21:44+05:30 IST

బీజేపీ సీనియర్‌ నేత వివేక్‌ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్లుగా టీఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని కమల దళం ఆరోపించింది.

వివేక్‌ పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం: బీజేపీ

బీజేపీ సీనియర్‌ నేత వివేక్‌ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్లుగా టీఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని కమల దళం ఆరోపించింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారంపైన తాము సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు.  


Updated Date - 2020-12-27T08:21:44+05:30 IST