దారుణం: దళిత సర్పంచ్పై హత్యాయత్నం
ABN , First Publish Date - 2020-09-14T22:25:04+05:30 IST
వర్ధన్నపేటలో దారుణం జరిగింది. దళిత సర్పంచ్పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. ఓ భూవివాదంలో పంచాయతీ చేయాలని కడారిగూడెం సర్పంచ్
వరంగల్ రూరల్: వర్ధన్నపేటలో దారుణం జరిగింది. దళిత సర్పంచ్పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. ఓ భూవివాదంలో పంచాయతీ చేయాలని కడారిగూడెం సర్పంచ్ సతీష్ను వర్ధన్నపేట ఎస్సై కోరారు. పంచాయతీలో మాట్లాడుతుండగా సర్పంచ్పై ఉన్నట్టుండి ఓ వర్గం వ్యక్తులు దాడికి తెగబడ్డారు. సర్పంచ్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.