ఐటీ బొల్లారంలో పేదలకు అన్నదానం
ABN , First Publish Date - 2020-04-10T18:07:53+05:30 IST
నగరంలో లాక్ డౌన్ సందర్భంగా ఐటీ బొల్లారం ప్రాంతంలో..
హైదరాబాద్: నగరంలో లాక్ డౌన్ సందర్భంగా ఐటీ బొల్లారం ప్రాంతంలో వివిఆర్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రోజు పేదలకు అన్నదానం చేస్తున్నారు. అంతేకాకుండా పలు కాలనీల్లో ప్రజలకు ఐదు రోజులకు సరిపడ కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.