తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి

ABN , First Publish Date - 2020-11-03T22:40:31+05:30 IST

తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి

తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి

ఆదిలాబాద్‌: జిల్లాలోని తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతులు దాడి చేశారు. రికార్డుల్లో తన భూమిని తక్కువగా చూపాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనలో కప్పర్ల- వడ్డాడి గ్రామాల రైతుల భూములను వీఆర్వో రోహిత్‌ తక్కువగా నమోదు చేశాడని ఆరోపిస్తున్నారు. సవరణ కోసం రెండేళ్లుగా వీఆర్వో చుట్టూ రైతులు తిరుగుతున్నట్లుగా వాపోతున్నారు. 

Updated Date - 2020-11-03T22:40:31+05:30 IST