సీతమ్మ సాగర్కు 3400కోట్ల పీఎఫ్సీ రుణం
ABN , First Publish Date - 2020-12-03T07:17:14+05:30 IST
సీతమ్మ సాగర్(దుమ్ముగూడెం) రిజర్వాయరు నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(

హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీతమ్మ సాగర్(దుమ్ముగూడెం) రిజర్వాయరు నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్ఫసీ) అంగీకరించినట్లు సమాచారం. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు గోదావరి నీటి లభ్యతను చేకూర్చడానికి వీలుగా ఈ బ్యారేజిని నిర్మిస్తున్నారు.
దీని నిమిత్తంఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పీఎ్ఫసీని రుణం కోరింది. సుమారు రూ.3,400 కోట్లు ఇవ్వడానికి పీఎ్ఫసీ అంగీకరించినట్టు తెలిసింది.