యూఏఈ విమాన సంస్థల అడ్డగోలు నిబంధనలు

ABN , First Publish Date - 2020-07-16T13:27:23+05:30 IST

యూఏఈ విమానయాన సంస్థల అడ్డగోలు నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

యూఏఈ విమాన సంస్థల అడ్డగోలు నిబంధనలు

12 ఏళ్లలోపు పిల్లల ఒంటరి ప్రయాణానికి నో

దుబాయ్‌, జూలై 15: యూఏఈ విమానయాన సంస్థల అడ్డగోలు నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 12 ఏళ్లలోపు పిల్లలను వారి తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ప్రయాణించడానికి ఆ సంస్థలు అనుమతించడం లేదు. దీంతో చాలా మంది భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమాన సంస్ఠలు మాత్రం కరోనా కంటే ముందు నుంచే ఈ నిబంధనలను ఉన్నాయని పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-07-16T13:27:23+05:30 IST