2 లక్షలు దాటిన ఎంసెట్‌ దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-05-13T16:19:39+05:30 IST

ఎంసెట్‌ దరఖాస్తుల సంఖ్య 2 లక్షలు దాటింది. మంగళవారం నాటికి మొత్తం 2,00,896 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,30,075, అగ్రికల్చర్‌

2 లక్షలు దాటిన ఎంసెట్‌ దరఖాస్తులు

హైదరాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ దరఖాస్తుల సంఖ్య 2 లక్షలు దాటింది. మంగళవారం నాటికి మొత్తం 2,00,896 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,30,075, అగ్రికల్చర్‌ విభాగానికి 70,821 దరఖాస్తులు వచ్చాయి. ఎంసెట్‌తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలకు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. 

Updated Date - 2020-05-13T16:19:39+05:30 IST