16 నుంచి బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-10T16:10:39+05:30 IST

ఎంసెట్‌లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

16 నుంచి బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌

ఎంసెట్‌లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 16న ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌, 17న స్లాట్‌ బుకింగ్‌ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 16-18 వరకు ఆప్షన్ల ఎంపిక, 21న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

Updated Date - 2020-12-10T16:10:39+05:30 IST