చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి
ABN , First Publish Date - 2020-01-31T16:14:35+05:30 IST
వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ 11వ డివిజన్ క్రిస్టియన్కాలనీకి చెందిన బరిగెల రుచిత(7),
![చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020030205051025/637160642801440581.jpg)