ఆంగ్ల భాషా బోధనపై 42 పరిశోధన వ్యాసాలు
ABN , First Publish Date - 2020-01-14T16:08:07+05:30 IST
ఆంగ్ల భాషా బోధనపై అంతర్జాతీయ జర్నళ్లలో ఒకే ఏడాదిలో 42 పరిశోధనా వ్యాసాలు రాసి సూర్యాపేట జిల్లాకు చెందిన పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) రికార్డు నెలకొల్పారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు.