బీసీ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-01-11T16:47:30+05:30 IST
మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఈనెల 16నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ పథకం కింద పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
![బీసీ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)