పది పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-01-31T15:56:55+05:30 IST

మార్చినెలలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రెగ్యులర్‌, గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, తత్కాల్‌ స్కీమ్‌ కింద రూ.వెయ్యి అపరాధ రుసుంతో పరీక్ష రుసుం సంబంధిత స్కూలు

పది పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

ఏలూరు: మార్చినెలలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రెగ్యులర్‌, గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, తత్కాల్‌ స్కీమ్‌ కింద రూ.వెయ్యి అపరాధ రుసుంతో పరీక్ష రుసుం సంబంధిత స్కూలు ప్రధానోపాధ్యాయులకు చెల్లించేందుకు గడువు తేదీని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రుసుం చెల్లించి నమోదైన విద్యార్థులు మాత్రమే జూన్‌ నెలలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు కూడా అర్హులవుతారని వారు స్పష్టం చేశారు.

Updated Date - 2020-01-31T15:56:55+05:30 IST