21న తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2020-01-14T15:43:21+05:30 IST
మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ నుంచి నెల్లూరుకు తరలించిన ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రాన్ని ఈ నెల 21న ప్రారంభించనున్నారు.
ABN , First Publish Date - 2020-01-14T15:43:21+05:30 IST
మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ నుంచి నెల్లూరుకు తరలించిన ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రాన్ని ఈ నెల 21న ప్రారంభించనున్నారు.