‘రీయింబర్స్’ ఇక ఈజీకాదు!
ABN , First Publish Date - 2020-01-02T14:48:26+05:30 IST
‘‘డిగ్రీ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల్లో 40 శాతం మంది పరీక్షలు రాయడం లేదు. చాలా మంది విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకావడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కనీస అటెండెన్స్తో పాటు..
- ఉత్తీర్ణతా శాతం, హాజరుపై నిఘా.. సంతృప్తిగా ఉంటేనే ఫీజులు చెల్లింపు
- 2020-21 నుంచి ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్లు
- క్వాలిటీ అసె్సమెంట్ సెల్ ఏర్పాటు
- ప్రతి వర్సిటీలో డేటాబేస్ సెంటర్
- ఓపెన్ వర్సిటీగా ‘అప్పారావు వర్సిటీ’
- ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వెల్లడి