చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ABN , First Publish Date - 2020-09-20T22:59:34+05:30 IST
ఎటపాక మండలం పాలమడుగులో విషాదం నెలకొంది. గ్రామంలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు...
రాజమండ్రి: ఎటపాక మండలం పాలమడుగులో విషాదం నెలకొంది. గ్రామంలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇరప మహేశ్ (12), సొందె సాయి కిరణ్ (11)లు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు.