వట్టిచెరుకూరు పీఎస్లో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-15T23:39:55+05:30 IST
జిల్లాలోని వట్టిచెరుకూరు పీఎస్లో పురుగుల మందుతాగి ఇన్నారావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు...
గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరు పీఎస్లో పురుగుల మందుతాగి ఇన్నారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతుల మధ్య వివాదంలో ఇన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అత్తమామలు, పోలీసుల వేధింపులతోనే ఇన్నారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువుల ఆరోపిస్తున్నారు.