బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2020-02-08T16:25:31+05:30 IST
హైదరాబాద్: బ్యాంకులను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: బ్యాంకులను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తుల డాక్యుమెంట్లతో నిందితులు రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. లక్షల్లో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.