ఈ నెల 25న పెళ్లి.. నేడు పురుగుల మందు తాగి ఆత్మహత్య..
ABN , First Publish Date - 2020-07-08T16:02:59+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా ఏ-కొండూరు మండలం రేపూడి తండాలోని మామిడి తోటలో మలావతు లాలు (25) అనే వ్యక్తి పురుగుల మందు తాగి
విజయవాడ: కృష్ణా జిల్లా ఏ-కొండూరు మండలం రేపూడి తండాలోని మామిడి తోటలో మలావతు లాలు (25) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25న లాలూకి పెద్దలు పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.