దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి
ABN , First Publish Date - 2020-05-30T15:44:56+05:30 IST
సూర్యాపేట: చింతలపాడులో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సూర్యాపేట: చింతలపాడులో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన వీరబాబు, మాధవి ఏడాది క్రితం ఊరి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇటీవలే ఈ జంట తిరిగి గ్రామానికి వచ్చింది. తాజాగా ఈ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో భర్త వీరబాబు మృతి చెందగా... భార్య మాధవి పరిస్థితి విషమంగా ఉంది. కులాంతర వివాహమే ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.