ట్విస్ట్... షేక్పేట ఎంఆర్ఓ కేసులో ఏసీబీని ఆశ్రయించిన అబ్దుల్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-10T00:00:53+05:30 IST
వినీతి ఆరోపణలెదుర్కొంటోన్న కేసులో... షేక్పేట ఎంఆర్ఓ, ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్ఐ ఇరుక్కున్న విషయం తెలిసిందే. కాగా... ఈ ఏసీబీ కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో... ఏసీబీని ఆశ్రయించిన అబ్దుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : అవినీతి ఆరోపణలెదుర్కొంటోన్న కేసులో... షేక్పేట ఎంఆర్ఓ, ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్ఐ ఇరుక్కున్న విషయం తెలిసిందే. కాగా... ఈ ఏసీబీ కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో... ఏసీబీని ఆశ్రయించిన అబ్దుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.