బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ABN , First Publish Date - 2020-06-05T21:59:16+05:30 IST

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గాలయ్య(52) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గాలయ్య(52) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గాలయ్యను స్థానికులు చౌటుప్పల్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మూడు నెలల క్రితమే గాలయ్య ముంబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు.


Updated Date - 2020-06-05T21:59:16+05:30 IST