499 రూపాయలకే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-12-15T06:58:03+05:30 IST

డ్రైస్వాబ్‌ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పైస్‌ హెల్త్‌ ప్రకటించింది. డ్రైస్వాబ్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షా విధానాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది.

499 రూపాయలకే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష

 సీసీఎంబీతో స్పైస్‌ హెల్త్‌ ఒప్పందం

హైదరాబాద్‌: డ్రైస్వాబ్‌ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పైస్‌ హెల్త్‌ ప్రకటించింది. డ్రైస్వాబ్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షా విధానాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది. ఈ విధానంలో దేశవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్పైస్‌ హెల్త్‌. సీసీఎంబీతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైస్వాబ్‌ విధానంలో తేలిగ్గా, వే గంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఫలితంగా వేగంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షా ఫలితాలను వెల్లడించవచ్చు.

Updated Date - 2020-12-15T06:58:03+05:30 IST