గుజరాత్లో ఎన్ఏసీఎల్ ప్లాంట్
ABN , First Publish Date - 2020-10-28T08:16:50+05:30 IST
గుజరాత్లోని దహేజ్లో ఆగ్రో కెమికల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు 19.7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్ఏ సీఎల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ప్రకటించింది...
హైదరాబాద్ : గుజరాత్లోని దహేజ్లో ఆగ్రో కెమికల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు 19.7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్ఏ సీఎల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు రెగ్యులేటరీ సంస ్థలకు ఒక ప్రకటన పంపుతూ తమ అనుబంధ సంస్థ ఎన్ఏసీఎల్ స్పెక్-కెమ్ లిమిటెడ్ గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపింది.