లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ABN , First Publish Date - 2020-02-12T21:35:46+05:30 IST
దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి..
![లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021204044980/02122020160545n26.jpg)
ముంబయి: దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి.. 41,565 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి..12,201 వద్ద ముగిశాయి.