తాళ్ళచెరువు సమీపంలో ఎస్ఈబీ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2020-08-06T23:14:39+05:30 IST
తాళ్ళచెరువు సమీపంలో ఎస్ఈబీ అధికారుల తనిఖీలు
గుంటూరు: అచ్చంపేట మండలం తాళ్ళచెరువు సమీపంలో ఎస్ఈబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. అటవీప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న 450 తెలంగాణ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.