విశాఖలో పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల
ABN , First Publish Date - 2020-07-29T01:52:42+05:30 IST
విశాఖలో ఇటీవల రెండు రసాయన పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనార్ లైఫ్
![విశాఖలో పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల](https://media.andhrajyothy.com/appimg/galleries/2020072808214777/07282020202233n68.jpg)
అమరావతి: విశాఖలో ఇటీవల రెండు రసాయన పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనార్ లైఫ్ సైన్సెస్, విశాఖ సాల్వెంట్ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో వేరు వేరుగా ముగ్గురు మృతి చెందారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున ఆర్థిక సాయం విడుద చేసింది.