నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం
ABN , First Publish Date - 2020-08-18T16:51:53+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
![నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వశిష్టకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. పొన్నపల్లి, నందమూరి కాలనీ, కొత్త పాత నవరసపురం గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పట్టణంలోని స్నానాల రేవులు నీటమునిగాయి.