కాలువలో పడిపోయిన ట్రాక్టర్.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-09-23T17:12:20+05:30 IST

గుంటూరు: కాలువలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పడిపోవడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కాలువలో పడిపోయిన ట్రాక్టర్.. ఇద్దరి మృతి

గుంటూరు: కాలువలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పడిపోవడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బాపట్ల మండలం కంకటపాలెం సమీపంలోని కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరి మృతి చెందారు. మృతులు కర్లపాలెం మండలం పడమట గొల్లపాలేనికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2020-09-23T17:12:20+05:30 IST