మూడు రాజధానులు అయ్యే పనేనా?: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-07-05T09:14:06+05:30 IST
‘ఒక రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు నిర్మించడం అయ్యే పనేనా? ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొండిగా విశాఖ తరలించినా..
![మూడు రాజధానులు అయ్యే పనేనా?: తులసిరెడ్డి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘ఒక రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు నిర్మించడం అయ్యే పనేనా? ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొండిగా విశాఖ తరలించినా.. మళ్లీ రాజధాని అమరావతికి రాక తప్పదు. పులివెందులలోనూ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నారు’.