రెడ్జోన్లో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం
ABN , First Publish Date - 2020-07-18T18:44:43+05:30 IST
తిరుపతి: తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం పరిధిలో

తిరుపతి: తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం పరిధిలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో రూరల్ తహసిల్దార్ కార్యాలయ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. వారంపాటు కార్యాలయం మూత పడనుంది. ఉద్యోగులకు అధికారులు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు.