తిరుమల శ్రీవారి సమాచారం..
ABN , First Publish Date - 2020-12-07T13:45:18+05:30 IST
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం 33448 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం 33448 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 25లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 11455 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.