తిరుమల శ్రీవారి సమాచారం
ABN , First Publish Date - 2020-03-02T13:07:09+05:30 IST
తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 1 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) శ్రీవారిని 83,521 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.