అమ్మలాంటి అమరావతిని చంపేశారు: అనురాధ

ABN , First Publish Date - 2020-12-15T21:26:14+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమ్మలాంటి అమరావతికి జగన్‌రెడ్డి మరణశాసనం

అమ్మలాంటి అమరావతిని చంపేశారు: అనురాధ

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమ్మలాంటి అమరావతికి జగన్‌రెడ్డి మరణశాసనం రాశారని ధ్వజమెత్తారు. రాజధాని మహిళలను ప్రభుత్వం వేధించడం మొదలుపెట్టి ఏడాది కావొస్తోందని తెలిపారు. 3 రాజధానుల నిర్ణయంతో మహిళలకు చీకటి రోజులొచ్చాయన్నారు. జగన్ ఇంట్లో లక్షల కొద్దీ సూటుకేసులు, ప్రజలపైన లక్షల కేసులా? అంటూ అనురాధ నిలదీశారు.

Updated Date - 2020-12-15T21:26:14+05:30 IST