తీవ్ర అసంతృప్తిలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్

ABN , First Publish Date - 2020-03-13T15:36:41+05:30 IST

కర్నూలు: టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ల కేటాయింపు విషయమపై ఆయన నిరసనకు సిద్ధమవుతున్నారు.

తీవ్ర అసంతృప్తిలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్

కర్నూలు: టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ల కేటాయింపు విషయమపై ఆయన నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-03-13T15:36:41+05:30 IST