బాధితులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-11-22T20:27:17+05:30 IST
బాధితులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు
అమరావతి: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నాన్ని టీడీపీ అధినేత, మాజీ చంద్రబాబు ఖండించారు. బాధితులకు ఫోన్ చేసిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త కృష్ణయ్య వీరస్వామిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.