-
-
Home » Andhra Pradesh » TDP Bode Prasad Comments
-
అమరావతే ఏకైక రాజధాని: బోడె ప్రసాద్
ABN , First Publish Date - 2020-12-15T23:22:19+05:30 IST
రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉధృతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని

అమరావతి: రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉధృతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. పోటీగా ఉద్యమాలు చేయిపిస్తున్నారని.. అయినా రైతుల ఉద్యమం ఆగదని తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.