రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి
ABN , First Publish Date - 2020-07-12T00:33:07+05:30 IST
రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి
రాజమండ్రి, తూర్పుగోదావరి: రాజమండ్రి పరిధిలో బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండపేట మండలం ఏడిద సావారంలో బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలుడు పశువుల పాకలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.