నిమ్మగడ్డ పునర్నియామకంపై స్టే ఇవ్వండి

ABN , First Publish Date - 2020-06-18T08:23:17+05:30 IST

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఈసీ కార్యదర్శి

నిమ్మగడ్డ పునర్నియామకంపై స్టే ఇవ్వండి

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఈసీ కార్యదర్శి పిటిషన్‌ను దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Updated Date - 2020-06-18T08:23:17+05:30 IST