రాష్ట్ర ‘లీగల్’ సభ్య కార్యదర్శిగా రాజు
ABN , First Publish Date - 2020-07-10T09:21:32+05:30 IST
రాష్ట్ర ‘లీగల్’ సభ్య కార్యదర్శిగా రాజు

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా న్యాయాధికారి చిన్నంశెట్టి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.