ఎస్ఎస్ డిజిటల్ యజమాని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-29T13:08:24+05:30 IST
పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఎస్ డిజిటల్ యజమాని చాణక్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

చిత్తూరు: పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఎస్ డిజిటల్ యజమాని చాణక్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో భార్య ఇంట్లో చాణక్య ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.