ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలి: సోమూ వీర్రాజు

ABN , First Publish Date - 2020-09-25T16:26:37+05:30 IST

అమరావతి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు ట్వీట్ చేశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలి: సోమూ వీర్రాజు

అమరావతి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు ట్వీట్ చేశారు. ‘‘గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకుని, ఆయన గానామృతంతో సంగీత ప్రియులను అలరించాలని ఆశిస్తూ... ఆయురారోగ్యాలతో మన మధ్యకి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’’ అని సోమూ వీర్రాజు ట్వీట్ చేశారు.

Updated Date - 2020-09-25T16:26:37+05:30 IST