-
-
Home » Andhra Pradesh » Somu veerraju comments on Amaravathi
-
అమరావతే ఏపీకి ఏకైక రాజధాని: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2020-12-15T19:25:39+05:30 IST
విజయవాడ: అమరావతి ఉద్యమానికి బీజేపీ అండగా నిలుస్తుందని.. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని..

విజయవాడ: అమరావతి ఉద్యమానికి బీజేపీ అండగా నిలుస్తుందని.. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్తో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కేంద్రంతో చర్చించి టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ రాజధానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. అమరావతి చుట్టూ కేంద్రం వేల కోట్లతో అభివృద్ధి చేసిందని సోమువీర్రాజు తెలిపారు.