రైతుల విషయంలో కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-05T16:57:36+05:30 IST

అమరావతి: కేంద్ర వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో 9 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

రైతుల విషయంలో కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి: సోమిరెడ్డి

అమరావతి: కేంద్ర వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో 9 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఏ ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లులు తెచ్చిందో కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలన్నారు. రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులతో వ్యవహరించి సత్వర నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-12-05T16:57:36+05:30 IST