సిక్కోలుకు జవాను భౌతికకాయం
ABN , First Publish Date - 2020-07-22T08:20:12+05:30 IST
బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన సిక్కోలు జవాను ఉమామహేశ్వరరావు భౌతికకాయం మంగళవారం..
![సిక్కోలుకు జవాను భౌతికకాయం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి), జూలై 21 : బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన సిక్కోలు జవాను ఉమామహేశ్వరరావు భౌతికకాయం మంగళవారం శ్రీకాకుళం చేరుకుంది. కార్గిల్ ప్రాంతంలో ముష్కరులు పెట్టిన బాంబులు నిర్వీర్యం చేస్తుండగా పేలి ఉమామహేశ్వరరావు మృతిచెందిన సంగతి తెలిసిందే.