పల్లెకు సేవ చేస్తే పరమాత్ముడికి చేసినట్లే!
ABN , First Publish Date - 2020-04-25T09:42:53+05:30 IST
పల్లెకు సేవ చేస్తే పరమాత్ముడికి చేసినట్లే!

స్థానిక స్వపరిపాలన అమల్లోకి వచ్చిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లే. ’ అని పేర్కొన్నారు.