తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2020-06-18T21:24:34+05:30 IST
విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం ప్రారంభమైంది. అంతర్రాష్ట్ర సర్వీసులకి సంబంధించి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం ప్రారంభమైంది. అంతర్రాష్ట్ర సర్వీసులకి సంబంధించి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారుల ముందు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తమ ప్రతిపాదనలను ఉంచారు. ఏపీ నుంచి ఎన్ని బస్సు సర్వీసులు తెలంగాణకు నడుస్తాయో.. అన్నే బస్సు సర్వీసులు తెలంగాణ నుంచి ఏపీకి నడపాలని భావిస్తున్నామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ రోజు సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.