3 గంటలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం

ABN , First Publish Date - 2020-06-18T18:52:23+05:30 IST

విజయవాడ: మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది.

3 గంటలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం

విజయవాడ: మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది. ఏపీ‌ఎస్ఆర్టీసీ అధికారుల ముందు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తమ ప్రతిపాదనలను ఉంచారు. ఏపీ నుంచి ఎన్ని బస్సు సర్వీసులు తెలంగాణకు నడుస్తాయో.. అన్నే బస్సు సర్వీసులు తెలంగాణ నుంచి  ఏపీకి నడపాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఈ రోజు సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.


Updated Date - 2020-06-18T18:52:23+05:30 IST