తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-02-12T12:45:43+05:30 IST
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
![తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021207121146/02122020071536n94.jpg)
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న 63933 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.