14 రోజుల క్వారంటైన్‌లో ఉండే వారికి ఏపీలోకి అనుమతి

ABN , First Publish Date - 2020-03-27T15:45:44+05:30 IST

గుంటూరు: ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్ ఎస్పీ చక్కవర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

14 రోజుల క్వారంటైన్‌లో ఉండే వారికి ఏపీలోకి అనుమతి

గుంటూరు: ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్ ఎస్పీ చక్కవర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత రాత్రి ఘర్షణల నేపథ్యంలో బందోబస్తును పెంచారు. పొందుగుల బ్రిడ్జిపై ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. 14 రోజుల క్వారైంటన్‌లో ఉండే వారికి ఏపీలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.

Updated Date - 2020-03-27T15:45:44+05:30 IST